హైదరాబాద్: 28°C
క్రీడలు

'విన్నింగ్‌ కాంబినేషన్‌ను మార్చొద్దు'

శ్రీలంకతో రెండో టెస్టుకు ఎలాంటి మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో విజయం సాధించినా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ స్థానంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన స్పందించాడు. విజయవంతమైన కాంబినేషన్‌ను మార్చకూడదని, కుల్‌దీప్‌కు మరో అవకాశం ఇవ్వాలని సూచించాడు.