RR: కేరళ నుంచి HYDకు తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గల్ఫ్ నుంచి ఓ వ్యక్తి కిలో బంగారాన్ని పాలిథిన్ కవర్లో పెట్టుకుని తిరువనంతపురం విమానాశ్రయంలో దిగాడు. దేశీయ ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయరనే ఆలోచనతో అక్కడి నుంచి HYD వచ్చి సాదిక్ అనే వ్యక్తికి ఇచ్చాడు. అతడిని అధికారులు తనిఖీ చేయగా బంగారం పట్టుబడింది.
తెలంగాణ
తనిఖీల్లో కిలో బంగారం స్వాధీనం


