VKB: హిందూ ధార్మిక పరిషత్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో ఈ నెల 23న తాండూర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ కన్వీనర్ గాజుల బస్వరాజ్ తెలిపారు. శుక్రవారం పోటీలకు సంబంధించిన పోస్టర్ను ప్రధాన స్పాన్సర్, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్తో కలిసి ఆవిష్కరించారు.
తెలంగాణ
కబడ్డీ ఛాంపియన్షిప్ పోస్టర్ ఆవిష్కరణ


