హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగతనాల కేసుల్లో నిందితుడు అరెస్టు

KMM: తల్లాడ మండలంలో జరిగిన 2 దొంగతనాల కేసుల్లో నిందితుడు జంగాల స్వరూప్‌కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ వెంకటప్రసాద్‌ తెలిపారు. అతడి నుంచి రూ.2.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటప్రసాద్‌ తెలిపారు.