బంగ్లాదేశ్తో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్లో జేక్ వెదరాల్డ్పై వేటు వేసిన ఆసీస్.. మాట్ రెన్షాను జట్టులోకి తీసుకుంది. మూడేళ్ల తర్వాత అతడు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆగస్టు 22న ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
క్రీడలు
తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా


