హైదరాబాద్: 28°C
తెలంగాణ

'24 గంటల విద్యుత్ సరఫరా చేయాలి'

NRPT: దామరగిద్ద మండలంలోని బాపన్‌పల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను జిల్లా TRS అధ్యక్షుడు, బాపన్‌పల్లి సర్పంచ్ గవినోళ్ల శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి ఇచ్చిన హామీ మేరకు రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.