SRPT: కోదాడ మండలం రామలక్ష్మీపురంలో మిర్యాలగూడ-కోదాడ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి హుజూర్ నగర్ మీదుగా బాలాజీనగర్ వరకు 4 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
శిలాఫలకంలో ఎమ్మెల్యే పేరు మరిచిన అధికారులు !


