MHBD: కొత్తగూడ మండలంలోని ప్రసిద్ధ గుంజేడు ముసలమ్మ ఆలయ హుండీ లెక్కింపును గురువారం ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.7,14,406 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎం. సత్యనారాయణ తెలిపారు. ఆలయ ఇన్స్పెక్టర్ సంజీవరెడ్డి, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ నరేందర్, సభ్యులు, సిబ్బంది, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు.
తెలంగాణ
ముసలమ్మ ఆలయ హుండీ లెక్కింపు


