NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ LIC కాలనీలో YCP జెండా దిమ్మను అర్ధరాత్రి ధ్వంసం చేయడంపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఘటన స్థలాన్ని పరిశీలించి, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో రాజకీయ కక్షలు సహించబోమని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో YCP జెండా దిమ్మ ధ్వంసం


