హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భూ సమీకరణ వేగవంతం చేయాలి'

GNTR: సీఆర్‌డీఏ రెండో విడత భూ సమీకరణలో భాగంగా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి, భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సీ.యం. సాయికాంత్‌ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం సీఆర్‌డీఏ కార్యాలయంలో భూ సమీకరణపై సమీక్ష నిర్వహించారు.