హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి అంతరిస్తే మానవాళికి ప్రమాదమే: పీసీసీ చీఫ్

NZB: ప్రకృతి అంతరిస్తే మానవాళికి ప్రమాదమని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్ కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు. నగరంలోని మల్లారంలో రాజీవ్​గాంధీ జయంతి సందర్భంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పీసీసీ చీఫ్​ అన్నారు. అడవులు రోజురోజుకూ అంతరించిపోతున్నాయని.. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.