MBNR: రాజాపూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ప్రత్యేక అధికారి రాధారాణి అన్నారు. సర్వసభ్య సమావేశంలో సర్పంచులు ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ నీరు, విద్యుత్ తీగల సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.
తెలంగాణ
గ్రామాల అభివృద్ధికి సమన్వయం అవసరం


