హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్-ఆఫ్ఘన్ సిరీస్‌లో కొత్త టెక్నాలజీ

భారత్-ఆఫ్ఘన్ మధ్య ఢిల్లీలో జరగనున్న 3 టీ20ల సిరీస్‌ ప్రేక్షకులకు సరికొత్త విజువల్స్ అందించనుంది. ఈ ప్రసారాల కోసం తొలిసారిగా 'ఫీఫా వరల్డ్ కప్' స్థాయి టెక్నాలజీని వాడుతున్నారు. ఫీఫా డైరెక్టర్ జేమీ ఓక్‌ఫోర్డ్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఏఐ కెమెరాలు, స్పైడర్ కామ్, AR గ్రాఫిక్స్, అల్ట్రా స్లో మోషన్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఇందులో వాడనున్నారు.