PDPL: రామగుండం మాల సంఘం మున్సిపల్ కార్పొరేషన్ యువజన విభాగం నూతన కార్యవర్గం బుధవారం ఎన్నుకున్నారు . ప్రధాన కార్యదర్శిగా పసరగొండ రామ్కీ, జాయింట్ సెక్రటరీగా దాసరి శ్రావణకుమార్, ఉపాధ్యక్షుడిగా దిలీపుమార్ నియామకం. నియామక పత్రాలను అధ్యక్షుడు సోగాల వెంకటి, మాలెం మధు, మర్రి ఐలయ్య అందజేశారు. సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
రామగుండం మాల సంఘం యువజన విభాగం ఎన్నిక


