హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా బుకింగ్‌పై డీఏవో స్పష్టత

KMR: గాంధారి పీఎసీఎస్‌ పరిధిలో యూరియా పంపిణీపై వచ్చిన వార్తలపై జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో స్పష్టత ఇచ్చారు. సొసైటీకి వచ్చిన 1,332 సంచుల యూరియాను ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. యాప్‌లో సాంకేతిక లోపం కారణంగా స్టాక్‌ పూర్తయిన తర్వాత అదనంగా 582 సంచుల బుకింగ్‌ నమోదైందన్నారు.