హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా

GNTR: వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలిలో వైసీపీ విప్‌గా అవకాశం కల్పించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుంటూ.. శాసనమండలిలో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.