RR: రాయదుర్గంలో సుమారు 200 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో-97ను వెంటనే రద్దు చేయడంతో పాటు శక్తి స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు, తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.
తెలంగాణ
శక్తి స్కీమ్పై విద్యార్థుల నిరసన


