హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత్ ఘన విజయం

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో భారత్‌ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మానవ్‌ సుతార్ ఫైఫర్‌ (6/55) నమోదు చేశాడు.