TPT: తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా కుటుంబ సమేతంగా ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం భయట ఉన్న భక్తులు, అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సేవలో మాజీ మంత్రి


