సత్యసాయి: ఎల్నినో ప్రభావం, వర్షాభావం కారణంగా అగళి, మడకశిర మండలాల్లో పూల సాగు దెబ్బతింది. ఈ ప్రాంతాల్లో 1200 ఎకరాల్లో సాగవుతున్న చామంతి, మల్లె, కనకాంబరం దిగుబడులు తగ్గి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గడంతో పంట చేతికి రాలేదని రైతులు తెలిపారు. ఈసారి పెట్టుబడులు వచ్చే పరిస్థితీ లేదని వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పూల రైతులపై ఎల్నినో ఎఫెక్ట్


