హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్దూరులో కళ్యాణలక్ష్మిపై రాజకీయ వేడి..!

NRPT: మద్దూరు మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు. మోమీనాపూర్ సర్పంచ్ గూళ్ల రవికుమార్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.