హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకేశ్‌ను కలిసిన దళవాయి రమాదేవి

GNTR: మంత్రి నారా లోకేశ్‌ను దళవాయి రమాదేవి కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు లోకేశ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు, నాయకులను టీడీపీ ఎప్పుడూ గుర్తిస్తుందని లోకేశ్‌ పేర్కొన్నారు.