హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు బ్యాడ్‌న్యూస్‌..!

శ్రీలంకతో తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో స్టార్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌  ఫీల్డింగ్‌కు వచ్చాడు. కాగా, మొదటి టెస్టులో టీమిండియా శ్రీలంకకు 372 పరుగుల లక్ష్యాన్ని విధించింది.