హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

కర్నూలు వన్‌టౌన్‌ పరిధిలో షేక్‌ ఇంతియాజ్‌ హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిందితులను కోర్టులో హాజరుపరచగా సెప్టెంబరు 1 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.