హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌ ఆలౌట్.. శ్రీలంక టార్గెట్‌ ఎంతంటే..?

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో IND 462 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. శ్రీలంక విజయం సాధించాలంటే 372 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్‌ చండీమాల్‌ గాయపడ్డాడు. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా సూర్యబండార వచ్చాడు.