గాలేలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. నాలుగో రోజు 53 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. సిక్సర్తో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న పంత్కు టెస్టుల్లో ఇది 20వ అర్ధశతకం. అదే సమయంలో టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు.
క్రీడలు
టెస్టుల్లో రిషబ్ పంత్ అరుదైన రికార్డు


