హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌‌తో ఎంపీ భేటీ

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి,పెండింగ్‌ పనులు, ప్రజల సమస్యలు, తదితర అంశాలను చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, అవసరమైన ప్రభుత్వ సేవలు అందేలా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఎంపీ కోరారు.