SKLM: హీరమండలంలోని మార్కెట్ వీధిలో గత 4 రోజులుగా తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గ నాయకురాలు కొరికాన భవాని స్పందించి, కొరికాన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వాటర్ ట్యాంకర్ను ఏర్పాటు చేశారు. దీంతో మార్కెట్ వీధి ప్రజలకు తాగునీరు అందింది. స్థానికులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన నాయకురాలి చొరవతో తాగునీటి సరఫరా


