ATP: గవర్నర్ కోటాలో ఖాళీ అయిన MLC స్థానాన్ని అనంతపురానికి చెందిన రమాదేవికి కేటాయించనున్నట్లు సమాచారం. తొలుత ఈ స్థానాన్ని జిల్లా TDP కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డికి ఇస్తారని ప్రచారం జరిగింది. గతంలో రాజ్యసభ సీటు దక్కకపోవడంతో, ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని భావించారు. కాగా, బీసీ కోటాలో రమాదేవి వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు ఆమె వర్గీయులు HIT TVకి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా TDP కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డికి నిరాశేనా?


