ఇవాళ జరగాల్సిన టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM) వాయిదా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సర్ రతన్ టాటా ట్రస్ట్పై మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ ఆంక్షలు విధించడంతో వారి ప్రతినిధి నామినేషన్కు బ్రేక్ పడింది. కాగా, ఈ AGMలో చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపు, 2025-26 ఆర్థిక ఖాతాల ఆమోదం, డివిడెండ్ ప్రకటనపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
వ్యాపారం
నేటి టాటా AGMకు బ్రేక్!


