SS: ధర్మవరం శారదానగర్కు చెందిన పోలా లక్ష్మీ రంగయ్యకు వైద్య చికిత్స కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ నెల 14న సమస్యను వివరించగా, రూ.2,01,460 విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీని రెండు రోజుల్లో మంజూరు చేయించారు. ఈరోజు కుటుంబానికి అందజేశారు. గతంలోనూ కుటుంబ సభ్యుడి చికిత్సకు సహాయం చేసినట్లు తెలిపారు. మంత్రి స్పందనకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
రెండు రోజుల్లో సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ


