హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి

KKD: తొండంగి మండలం గోపాలపట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంటిమామిడి నుంచి అన్నవరం వైపు వెళ్తున్న లారీ..  గోపాలపట్నం బ్రిడ్జి సమీపంలో  ఎదురుగా వస్తున్నద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసలు ఘటన స్థాలానికి చేరుకుని మృతుడు వీరబాబు(35)గా గుర్తించారు.