NZB: మల్లాపూర్ గ్రామంలో 'మన ఊరు-మన భద్రత’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సుమలత మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, మహిళలు మరియు బాలల భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె కోరారు.
తెలంగాణ
'మన ఊరు-మన భద్రతపై అవగాహన'


