హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిశీలన

CTR: పూతలపట్టు మండలంలోని వేనుతనపల్లె, పి.కొత్తకోట గ్రామపంచాయతీల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై ఎంపీడీవో, ఎంఆర్వో అధికారులు పరిశీలన చేపట్టారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఎస్ఐఆర్ విచారణ కార్యక్రమాన్ని నిర్వహించారు.