హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధారాలుంటే బయటపెట్టాలి: మంత్రి

KKD: మంత్రి వాసంశెట్టి సుభాష్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తనపై బురదజల్లేందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఏలూరి రంగబాబుపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. అబద్ధాలను రోజూ చెప్పి నిజం చేయాలనుకోవడం సరికాదని, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని మంత్రి సవాల్ విసిరారు.