NRML: జిల్లాలోని 15 మండల పరిషత్ ఆఫీసుల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే కరీంనగర్ కలెక్టరేట్లో మండలాల్లోని సిబ్బందికి అధికారులు శిక్షణ ఇచ్చారు. ప్రజావాణికి ఎంపీడీవో నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. తహసీల్దార్తో పాటు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు హాజరుకానున్నారు.
తెలంగాణ
రేపు MPDO ఆఫీసుల్లో 'ప్రజావాణి'


