హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికో ప్రియాంక మృతి కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్

E.G: జీఎస్‌ఎల్‌ మెడికో డా. ప్రియాంక మృతి ఘటనపై దర్యాప్తు కోసం ఐపీఎస్‌ అధికారి పాటిల్‌ దేవరాజ్‌ మనీశ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. విచారణలో సౌత్‌జోన్‌ డీఎస్పీ ఎ. శివప్రియ, ప్రకాశంనగర్‌ సీఐ బాజీలాల్‌ సహకరించాలని ఆదేశించింది.