ATP: అనంతపురం కలెక్టరేట్లో ఆగస్టు 17న ఉదయం 9 గంటలకు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. అర్జీదారులు పాత రసీదులతో హాజరు కావాలన్నారు. పరిష్కారం కాని ఫిర్యాదులకు ‘మీ కోసం’ టోల్ఫ్రీ 1100కు కాల్ చేయాలని లేదా meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్: కలెక్టర్


