PDPL: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్ధులను ప్రోత్సహించేందుకు రామగిరి మండలం చందనాపూర్ సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ నగదు ప్రోత్సహకాలు అందజేశారు. ఆ గ్రామంలోని ZP హైస్కూల్ లోన విద్యనభ్యసించిన పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన టాపర్లకు సన్మానించారు. ఫస్ట్ ర్యాంకు సాధించిన హాసినికి రూ.3000, సెకండ్ ర్యాంక్ సాధించిన సుశాంత్ కు రూ.2000 నగదు బహుమతులను అందజేశారు.
తెలంగాణ
పదో తరగతి టాపర్లకు నగదు ప్రోత్సహకాలు


