హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేరాలకు దూరంగా ఉండాలి: ఎస్సై

కృష్ణా: గుడివాడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం ఎస్సై చంటిబాబు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దన్నారు. నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.