వరంగల్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈనెల 25 న 24 గంటల మహాధర్నా నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. శనివారం శివనగర్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ నివాసంలో జరిగిన సమావేశంలో డివిజన్లలోని దీర్ఘకాలిక సమస్యలపై చర్చించారు.మున్సిపల్ అధికారులు, పాలకులు నిర్లక్ష్య వైఖరి వీడి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
ప్రజా సమస్యలపై 25న బీజేపీ మహాధర్నా


