అక్రమ సంబంధం ఉందేమోనన్న అనుమానంతో ప్రశ్నించిన భర్త గొంతుకు చున్నీ బిగించి హత్య చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. అలీషాకు అక్రమసంబంధం ఉందేమోనని ప్రశ్నించిన ముస్తకీమ్ను చంపాలని నిర్ణయించుకుంది. ముస్తకీమ్ గుండెలపై కూర్చొని అతని గొంతుకు చున్నీ బిగించి హత్య చేసింది. ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. అనుమానంతో భర్త ప్రశ్నించడమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు.
క్రైమ్
దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
Advertisement
Advertisement
Advertisement


