ఎక్కువమంది అథ్లెట్లు డోపింగ్కు పాల్పడిన దేశాల్లో భారత్ 162 మంది డోపీలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కెన్యా (148), రష్యా (60) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత ఏప్రిల్లో కెన్యాను దాటి భారత్ టాప్కు చేరింది. ఈ జాబితాలో శిక్ష అనుభవిస్తున్నవారితో పాటు టెస్టులు తప్పించుకున్నవారు కూడా ఉన్నారు.
క్రీడలు
డోపింగ్లో భారత్ ‘నంబర్ వన్’
Advertisement
Advertisement
Advertisement


