హైదరాబాద్: 28°C
క్రీడలు

పోర్చుగల్ తరఫున ఆడనున్న ఆసీస్ క్రికెటర్

Advertisement

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆగస్టు నుంచి జరగబోయే T20 WC క్వాలిఫైయర్స్‌లో అతడు పోర్చుగల్ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నాడు. హెన్రిక్స్ 2021లో చివరిసారిగా ఆసీస్ తరఫున మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఆసీస్ జట్టులో అవకాశాలు దక్కకపోవడంతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా, 2016 IPLలో విజేతగా నిలిచిన SRH జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

Advertisement

Advertisement