AP: ఆంధ్ర ప్రిమియర్ లీగ్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. ట్రోఫీ కోసం ఇవాళ రాత్రి జరిగే ఫైనల్లో భీమవరం బుల్స్తో సింహాద్రి వైజాగ్ లయన్స్ తలపడనుంది. నిన్న క్వాలిఫయర్-2లో VSP 57 పరుగుల తేడాతో అమరావతి రాయల్స్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలి క్వాలిఫయర్లో VSPని ఓడించి భీమవరం ఫైనల్ చేరింది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
క్రీడలు
నేడే APL ఫైనల్.. రాత్రి 7.30కి మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement


