టీమ్ఇండియా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచి సరిగ్గా రెండేళ్లయిన సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ నాటి అద్భుత క్షణాలను సోషల్ మీడియాలో గుర్తుచేసుకున్నాడు. ఆ విజయం, అభిమానుల ఆదరణ ఎప్పటికీ మరుపురానివంటూ పోస్ట్ పెట్టాడు. అయితే, నిన్ననే ఐర్లాండ్ చేతిలో భారత్ టీ20 సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న అభిమానులకు సూర్య చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
క్రీడలు
'ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేం'
Advertisement
Advertisement
Advertisement


