క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీమిండియాతో జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసి, భారత్పై మొదటిసారి చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కేవలం ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
క్రీడలు
క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ సరికొత్త రికార్డ్
Advertisement
Advertisement
Advertisement


