KDP: ఖాజీపేట మండలంలోని దుంపలగట్టు జగనన్న కాలనీ సమీపం, చెముళ్లపల్లె పొలాల్లో జూద స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు సీఐ వంశీధర్ తెలిపారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.12,700 నగదును స్వాధీనం చేసుకున్నారు.
వార్తలు
ఎనిమిది మంది జూదరుల అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


