రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీళ్లు పోసి, ఉదయం లేవగానే తాగడం అమృతంతో సమానమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ నీరు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి(Detox) అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, థైరాయిడ్ గ్రంథి పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. క్రమం తప్పకుండా తాగితే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
థైరాయిడ్, కీళ్ల నొప్పులకు చెక్
Advertisement
Advertisement
Advertisement


