వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. ఈ మెగా టోర్నీ ముందు టీమిండియా తగినన్ని 50 ఓవర్ల క్రికెట్ మ్యాచులు ఆడేలా చూస్తామని తెలిపాడు. మ్యాచ్ ప్రాక్టీస్ వల్ల కప్పు గెలిచేందుకు అవకాశాలు మెరుగవుతాయని అన్నాడు. కప్పు నెగ్గడమే టీమిండియా లక్ష్యమని స్పష్టం చేశాడు.
క్రీడలు
2027 వన్డే ప్రపంచకప్.. రోడ్మ్యాప్ సిద్ధం!
Advertisement
Advertisement
Advertisement


